JP NADDA

    విశాఖ రాజధాని ప్రజలు కోరుకోలేదు.. ఢిల్లీ వెళ్లింది అందుకే : పవన్ కళ్యాణ్

    January 14, 2020 / 12:43 PM IST

    ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయ�

    ఢిల్లీ చేరిన పవన్ కళ్యాణ్ : కాసేపట్లో జేపీ నడ్డాతో భేటీ

    January 11, 2020 / 03:54 PM IST

    జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.  మరి కొద్ది సేపట్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో రాజధాని తరలింపు అంశంపై అమరావతి  ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనలను వివరించనున్నారు. �

    పౌరసత్వ చట్టానికి మద్దతుగా…కోల్ కతాలో మెగా ర్యాలీ

    December 23, 2019 / 09:34 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు బీజేపీ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం సీఏఏకి మద్దతుగా నాగ్ పూర్,ముంబైలో లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం(డిసెంబర్-23,2019)తమ ట�

    నడ్డాతో పవన్ రహస్య మంతనాలు : హాట్‌ టాపిక్‌గా జనసేనాని వ్యవహారం

    December 5, 2019 / 11:00 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను రోజు రోజుకూ వేడెక్కిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, మత కామెంట్లతో కొత్త కొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నారు.

    బీజేపీలో చేరిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్‌.. బైరెడ్డి కూడా!

    November 29, 2019 / 09:21 AM IST

    మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయంలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. �

    గాడ్సే ఎఫెక్ట్ : రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ అవుట్

    November 28, 2019 / 06:52 AM IST

    మ‌హాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ బుధ‌వారం (నవంబర్ 27)న పార్లమెంట్ లో చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారాయి. దీంతో ప్ర‌జ్ఞా సింగ్ పై బీజేపీ  చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ న

    బీజేపీలో చేరిన మోత్కుపల్లి

    November 4, 2019 / 08:23 AM IST

    తెలంగాణ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు  సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి తెలంగాణ

    టీడీపీకి షాక్: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి మాజీ మంత్రి

    October 21, 2019 / 06:28 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసిన నాయకుల్లో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఒకరు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. టీడీపీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదంతా ఎప్పుడో జరిగింది. అయితే లేటె�

    బీజేపీ పాలిత సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్

    September 21, 2019 / 10:17 AM IST

    బీజేపీ పాలిత  రాష్ట్రాల సీఎంలతో  కేంద్ర  హోం మంత్రి అమిత్ షా శనివారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ  పరిస్ధితులను,  అభివృధ్ది పనులను  సీఎంలను  అడిగి తెలుసుకున్నారు. దీనికి సీఎం లు… పార్టీ చాలా పటిష్టం�

    బీజేపీ సేవా సప్తాహ్: హాస్పిటల్ ఫ్లోర్‌ను క్లీన్ చేసిన షా,నడ్డా

    September 14, 2019 / 04:36 AM IST

    సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా..బీజేపీ అగ్రనాయకులతో సహా నేతలు..కార్యక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క�

10TV Telugu News