Home » JP NADDA
రానున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీతో కలిసే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న న
అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు 49ఏళ్ల జ్యోతిరాధిత్య సింధియా. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానిక�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. శుక్రవారం జనవరి 24న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్పురి ప్రాంతాల్లో 3 బహిరంగ సభల్లో ప్రసంగిస్తుండగా, పార్ట�
ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర
బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జగత్ ప్రకాష్ నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మ
భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమి�
బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డా ప్రస్తుతం BJP కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడికి ఎన్నో సవా�
బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. పార్టీ ఎన్నికల నిర్వాహణ ఇన్ ఛార్జీ రాధా మోహన్ సింగ్ ఎన్నిక�
చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంటరి పోరు సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక లాభం లేదనుకొని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భాగస్వాములుంటేనే బెటర్ అనుకున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లారు
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్ కల్యాణ్ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్