jsv prasad

    టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్ : అనిల్ కుమార్ సింఘాల్ కు ఉద్వాసన

    November 5, 2019 / 07:18 AM IST

    ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  సోమవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన ఆయన ఇప్పడు టీటీడీ ఈవో గా జేస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అనిల్ కు�

10TV Telugu News