Home » July 21
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగనున్న ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు సోనియా విచారణ సందర్భంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకునే భక్తులకు శుభవార్త. అమర్ నాథ్ యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 21 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.