July 29

    జులై 29 నుంచి హజ్ యాత్ర.. భారీగా తగ్గిపోయిన యాత్రికులు

    July 21, 2020 / 04:15 PM IST

    ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు భారీగా తగ్గిపోయారు. ఎంతంటే కేవలం 1000మంది మాత్రమే అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. కరోనావైరస్ మహమ్మారి ప్రభావానికి భయాందోళనలు పెరిగిపోవడమే దీనికి కారణమంటున్నారు సౌదీ అధికారులు. జులై 29నుంచి మొదలుకానున

10TV Telugu News