Home » July 31
'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని 2021 జూలై 31వ తేదీలోగా దేశంలోని అన్నీ రాష్ట్రాలు అమలు చెయ్యాలంటూ కీలక ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు.
ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. నెల్లూరు జిల్లాలో 438 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3 వేల 448కి చేరాయ�
గత కొంత కాలంగా ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్ పర్సన్స్, సినిమా స్టార్స్, పొలిటిషియన్స్ వంటి వారి నిజ జీవిత కథలు వెండితెరపై సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తతం వివిధ భాషల్లో మరికొన్ని బయోపిక్స్ తెరకెక్కుతున్న సంగతి తెలి�
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూలై 31వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం(జూల్ 1,2020) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్లలో మాత్రమ
దేశ రాజధానిలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్మిషన్)లేదని,కానీ 50శాతం కేసులకు మూలం తెలియలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కేంద్రప్రభుత్వ అధికారులు ఇంకా ఢిల్లీలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగలేదని చెప్పారని