-
Home » Justice K Lakshman
Justice K Lakshman
53 కిలోల బంగారం తుప్పుపట్టిపోతుంది.. తిరిగి అప్పగించండి.. గాలి జనార్థన్ రెడ్డి పిటిషన్.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!
March 14, 2025 / 11:13 AM IST
Gali Janardhan Reddy : ఓబులాపురం మైనింగ్ కేసులో భాగంగా సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలు, రూ. 5 కోట్ల విలువైన బాండ్లను తిరిగి అప్పగించాల్సిందిగా కోరుతూ గాలి జనార్దన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.