Home » Justice Uday Umesh Lalit
సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. రేపు నూతన సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (Justice Uday Umesh Lalit) బాధ్యతలు స్వీకరించనున్నారు.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకం కానున్నారు. జస్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(ఆగస్టు10,2022) నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఆగస్టు 26,2022న �