Home » jyothi surekha
అర్జున అవార్డు గ్రహీత, బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అభినందించారు. ఇటీవల జరిగిన 21వ ఆసియన్ ఆర్చరీ పోటీల్లో సాధించిన పతకాలను ఆమె ముఖ