Home » jyothula nehru
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏవైతే సందేహాలు, అనుమానాలతో వచ్చామో.. వాటిని నివృత్తి చేసుకోవడం కన్నా అవి ఇంకా ఎక్కువయ్యాయి.
కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పలేని దుస్థితి వైసీపీలో ఉందని, వారిలా తాము చీకట్లో వెళ్లి జాతీయ నేతలను కలవబోమని జ్యోతుల నెహ్రూ అన్నారు.
పరిషత్ ఎన్నికల బహిష్కరణపై టీడీపీలో అభిప్రాయభేదాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నేతలు చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు.
interesting politics in prathipadu: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు మాటల యుధ్ధానికి దిగడమే కారణమంటున్నారు. కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్ర�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ
అమరావతి: ఓ వైపు నేతలు వరుస పెట్టి టీడీపీని వీడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో చేరుతున్నారు. ఈ షాక్లతో టీడీపీ శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. వలసల పర్వం