Home » KA Paul Symbol Issue
పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ మహాసభపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.