Home » kaali poster
‘కాళీ’ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు.. లోక కళ్యాణం కోసం ఆథ్యాత్మిక శక్తితో ముందుకు సాగుతున్న భారతదేశానికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం అమ్మవారి చైతన్యంతో వ్యాపించి ఉందని, ఈ చైతన్యం బెంగాల్ కాళీమాత పూజల�
కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ మహువా మైత్రిపై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద ఈ కేసును రిజిస్టర్ చేశారు. మతపరమైన భావాలను కించపరిచినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయని, హిందూ
టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం తరపున ఈ ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తున్న అగాఖాన్ మ్యూజియం హిందువులకు క్షమాపణలు చెప్తూ ఓ నోట్ ని విడుదల చేసింది. ఇందులో..............