Home » kachiguda railwa station
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ఫాం టికెట్ రేటును పెంచేసింది. ఈ నెల 8 నుంచి 20 తేదీ వరకు పెంచిన రైల్వే ప్లాట్ఫాం చార్జీలు వసూలు చేస్తారు.