-
Home » kachuluru
kachuluru
బోటు ప్రమాదం : రమ్య ఎక్కడమ్మా
October 23, 2019 / 07:01 AM ISTపాపికొండల విహారయాత్రకు వెళ్తూ.. గతనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఇంకా నలుగురు ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మృతదేహాలు చూపించగలిగాం : బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం సంతోషం
October 22, 2019 / 12:54 PM ISTఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్ అయ్యింది. 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బోటుని వెలికితీసి ఒడ్డుకి చేర్చడంతో ధర్మాడి సత్యం టీమ్ సక్సెస్
ఆపరేషన్ సక్సెస్ : బోటుని ఒడ్డుకి చేర్చిన ధర్మాడి సత్యం టీమ్
October 22, 2019 / 11:06 AM ISTఆపరేషన్ వశిష్ట సక్సెస్ అయ్యింది. మంగళవారం(అక్టోబర్ 22,2019) మధ్యాహ్నం బోటుని వెలికితీసిన ధర్మాడి టీమ్.. ఎట్టకేలకు ఆ బోటుని ఒడ్డుకి చేర్చింది. వర్షం ఇబ్బంది పెట్టినా
ఆపరేషన్ వశిష్ట-2 సక్సెస్ : పట్టువదలని విక్రమార్కుడు ధర్మాడి సత్యం
October 22, 2019 / 10:13 AM ISTఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. రాయల్ వశిష్టను
ఆపరేషన్ వశిష్ట-2 : బోటుతో పాటు బయటపడ్డ 5 మృతదేహాలు
October 22, 2019 / 09:46 AM ISTఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన
ధర్మాడి టీమ్ సక్సెస్ : బోటు వెలికితీత.. కొన్ని గంటల్లో ఒడ్డుకి
October 22, 2019 / 09:37 AM ISTఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం
బిగ్ బ్రేకింగ్ : 38 రోజుల తర్వాత బయటపడ్డ బోటు
October 22, 2019 / 09:14 AM ISTఆపరేషల్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన
బయటకొచ్చే ఘడియలు : ఆఖరి దశలో ఆపరేషన్ వశిష్ట – 2
October 20, 2019 / 02:10 PM ISTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆపరేషన్ రాయల్ వశిష్ట.. ఆఖరి దశకు చేరుకుంది. బోటును వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ.. ఫలించాయి. 2019, అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఐదో రోజు ఆపరేషన్లో భాగంగా..…
బోటు దగ్గరకు వెళ్లిన డీప్ సీ డైవర్స్ : కచ్చులూరు వద్ద మరో డెడ్ బాడీ
October 20, 2019 / 09:56 AM ISTకచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులు కంటిన్యూ అవుతున్నాయి. గత నెల రోజుల నుంచి దశలవారీగా ఈ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ధర్మాడి టీం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బోటును పక్కాగా తీస్తామని చెబుతున్నారు.…
ఆపరేషన్ రాయల్ వశిష్ట – 2 : బయటకు వచ్చిన బోటు రెయిలింగ్
October 17, 2019 / 12:47 PM ISTతూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆపరేషన్ రాయల్ వశిష్ట -2 కంటిన్యూ అవుతోంది. బోటు వెలికితీతలో ధర్మాడి టీం పురోగతి సాధించింది. అక్టోబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం రెయిలింగ్ బయటకు రావడంతో..ఇక బోటు…