Home » Kadapa MP
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భౌతికదాడులకు దిగుతున్నారు. మొన్న కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి జరిగిన �
మేము ప్రచారంలోకి దిగుతున్నాం అంటున్నారు విజయమ్మ, షర్మిల. వైసీపీ తరపున వీరు ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్దరూ విడివిడిగా జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం రోజుకు �
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించార
విజయవాడ : జమ్మలమడుగు టీడీపీ ‘టీ’ కప్పులో తుపాన్ చల్లారినట్టేనా ? అంటే నేతల ముఖాలు..వారు చెబుతున్న వ్యాఖ్యలు వింటుంటే నిజం అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీట్లపై నెలకొన్న పంచాయతీకి బాబు చెక్ పెట్టేందుకు ప్రయ