Home » Kadapa MP YS Avinash Reddy
ఎన్నికలు వస్తేనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పొత్తులు గుర్తొస్తాయని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు.
అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు 4 గంటలకు పైగా విచారించారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి వెల్లడించారు.