Home » Kadiri city
అనంతపురం జిల్లా కదిరిలో దోపిడి దొంగలు బీభత్సం సష్టించారు. ఓ టీచర్ ని చంపి దోచుకుపోయారు. మరో ఇంటిలో మరో మహిళలపై దాడికి చేసి దోచేశారు.దీంతో పోలీసులు దొంగలకోసం గాలిస్తున్నారు.