Home » Kailash Mansarovar Yatra 2025
కోట్లాది హిందువుల జీవితకాల స్వప్నం, పరమశివుని నిలయంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి అలాగే భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘర్షణల కారణంగా ఈ పవిత్ర యాత్ర నిలిచిపోయింది. ఇటీ
కరోనా కారణంగా తొలిసారి వాయిదా పడగా.. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్లో భారత్, చైనాల మధ్య ఘర్షణలతో 2020-2024 మధ్య ఈ యాత్రను నిర్వహించ లేదు.