-
Home » kakad aarti
kakad aarti
శిర్డీ సాయి సన్నిధిలో నారా లోకేశ్, బ్రాహ్మణి కాకడ హారతి, ప్రత్యేక పూజ.. ఫొటోలు
January 12, 2026 / 01:00 PM IST
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి ఇవాళ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిర్డీకి వెళ్లారు. శ్రీ సాయినాథుడి సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫొటోలు చూడండి..
షిర్డీకి వెళ్లే భక్తులకు గమనిక, దర్శనం కొంతమందికి మాత్రమే
February 24, 2021 / 05:57 PM IST
Shirdi Sai Baba temple : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడుతోంది. మహారాష్ట్రలో మరలా కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత సంవత్సరం మార్చి తర్వాత..ఎలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయో..ప్రస్తుతం అ