Home » kakad aarti
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి ఇవాళ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిర్డీకి వెళ్లారు. శ్రీ సాయినాథుడి సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫొటోలు చూడండి..
Shirdi Sai Baba temple : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడుతోంది. మహారాష్ట్రలో మరలా కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత సంవత్సరం మార్చి తర్వాత..ఎలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయో..ప్రస్తుతం అ