Home » Kalmandvi
సరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జల�