ఘట్ కేసర్ లో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనూష చేసిన తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక...
చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తండ్రి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం(జూలై 11,2020) భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కూతురి మరణంతో...
మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్లో వలస కార్మికులు దోపిడీకి పాల్పడ్డారు. ఫుడ్ సప్లయ్ చేసే బండిపై ఉన్న వస్తువులను దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొట్ట కూటి కోసం...
సీనియర్ కథానాయికలు రేవతి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘జాక్పాట్’ తెలుగులో నవంబర్ 21న విడుదల కానుంది..