Home » Kalyanam Tickets
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో రాములోరి కళ్యాణం, పట్టాభిషేకానికి సంబంధించిన టిక్కెట్లను దేవస్థానం ఆన్లైన్లో ఉంచినట్లుగా వెల్లడించింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాముల�