Home » Kalyanamastu
చదువు ఒక్కటే పేదరికం నుంచి బయటపడే మార్గం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సీఎం జగన్ సూచించారు.
టీటీడీ ఆధ్వర్యంలో ఈ రోజు జరగాల్సిన సామూహిక వివాహాల కార్యక్రమం కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా పడింది.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన ఏపీలోని 26 జిల్లాల్లో కళ్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున సామూహిక ఉచిత వివాహాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.