Home » Kamareddy Court
తల్లీకొడుకు పద్మ, సంతోష్ ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నారు. అయితే సీఐ నాగార్జునను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా కోర్టులో కొవిడ్ లక్షణాలతో న్యాయవాది ఒకరు మృతి చెందారు.