Home » kamran
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహ్మద్ కు చెందిన టాప్ టెర్రరిస్ట్ ను భారత బలగాలు మట్టుబెట్టాయి.
పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది