-
Home » Kandukur
Kandukur
కందుకూరు జ్యువెలరీ షాపులో దొంగతనం కేసు.. పోలీసులు ఎలా ఛేదించారంటే..?
ఈ అన్నదమ్ముళ్ల చోరకళకు ఎంతటి దుకాణం షట్టర్ అయినా.. ఇట్టే ఓపెన్ కావాల్సిందే. వీరి కళ్లల్లో పడితే ఆ సొమ్ము మాయం అవ్వాల్సిందే.
Nara Lokesh : జాగ్రత్త.. మీ వ్యక్తిగత వివరాలిస్తే ఆస్తులు కొట్టేస్తారు, వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం- నారా లోకేశ్
Nara Lokesh : అన్నదాతకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. మేము వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం.
కందుకూరులో బాధిత కుటుంబాలకు చెక్కులు ఇస్తున్న చంద్రబాబు
కందుకూరులో బాధిత కుటుంబాలకు చెక్కులు ఇస్తున్న చంద్రబాబు
Kandukur Incident: కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ఆ ప్రాంగణంలో తోపుల
ఎప్పుడు ఛస్తాడాని ఎదురుచూపులు : బ్రతికుండగానే వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లిన కుటుంబం
కలికాలం..అందులోను కరోనా కాలంలో జరిగే దారుణాల గురించి వింటుంటే ఒళ్ళు గగొర్పొడుస్తోంది. మనిషిలో ఉండే మానవత్వం రోజురోజుకీ చచ్చిపోతో? అనే ఆందోళన కలుగుతోంది. బతికున్న వ్యక్తి ఎప్పుడు పోతాడా అన్నట్టుగా సమాజం ఎదురుచూస్తున్న రోజులు వెలుగులోకి వస�
ఓటు వేసేందుకు వచ్చిన హత్య కేసు నిందితులు : గ్రామస్తుల ఆగ్రహం
అనంతపురం జిల్లా కందుకూరు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నాయకుడు శివారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ఓటు వేయడానికి వచ్చారు. పోలీస్ బందోబస్తుతో ఓటు వేసేందుకు కందుకూరులోని పోలింగ్ బూత్ కు
మోడీ కళ్లు ఉంటే చూడండి : కేసీఆర్కు జగన్ ఊడిగం – బాబు
పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారని..కళ్లు ఉంటే వచ్చి చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రికి వచ్చిన మోడీ..పోలవరంకు వెళ్లి చూస్తే అసూయపడి కళ్లు తిరిగి పడిపోయేవారని ఎద్దేవా చేశారు. పోలవరం
పిలకాయలతో చంద్రబాబు గోళీలాట
కందుకూరు : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే