Home » Kandukur
ఈ అన్నదమ్ముళ్ల చోరకళకు ఎంతటి దుకాణం షట్టర్ అయినా.. ఇట్టే ఓపెన్ కావాల్సిందే. వీరి కళ్లల్లో పడితే ఆ సొమ్ము మాయం అవ్వాల్సిందే.
Nara Lokesh : అన్నదాతకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. మేము వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం.
కందుకూరులో బాధిత కుటుంబాలకు చెక్కులు ఇస్తున్న చంద్రబాబు
కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ఆ ప్రాంగణంలో తోపుల
కలికాలం..అందులోను కరోనా కాలంలో జరిగే దారుణాల గురించి వింటుంటే ఒళ్ళు గగొర్పొడుస్తోంది. మనిషిలో ఉండే మానవత్వం రోజురోజుకీ చచ్చిపోతో? అనే ఆందోళన కలుగుతోంది. బతికున్న వ్యక్తి ఎప్పుడు పోతాడా అన్నట్టుగా సమాజం ఎదురుచూస్తున్న రోజులు వెలుగులోకి వస�
అనంతపురం జిల్లా కందుకూరు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నాయకుడు శివారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ఓటు వేయడానికి వచ్చారు. పోలీస్ బందోబస్తుతో ఓటు వేసేందుకు కందుకూరులోని పోలింగ్ బూత్ కు
పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారని..కళ్లు ఉంటే వచ్చి చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రికి వచ్చిన మోడీ..పోలవరంకు వెళ్లి చూస్తే అసూయపడి కళ్లు తిరిగి పడిపోయేవారని ఎద్దేవా చేశారు. పోలవరం
కందుకూరు : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే