Home » kanipakam temple
కాణిపాకంలో బట్టబయలైన భద్రతా వైఫల్యం
తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పోప్పుకుంటారని ప్రసిద్ది. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.
కొత్త రథ చక్రాలు తయారు చేయడంతో 15ఏళ్ల క్రితం పాత రథ చక్రాలను ఆలయానికి దూరంగా పడేశామని తెలిపారు. వాటితో పాటు ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే..
గుర్తు తెలియని వ్యక్తులు రథ చక్రాలకు నిప్పు పెట్టారు. దీంతో రెండు రథ చక్రాలు పూర్తిగా ఆగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సమాచారంతో అధికారులు, ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
కాణిపాకం ఆలయంలో భక్తుల ఇక్కట్లు