Home » Kanker district
గురువారం స్కూలు విద్యార్థులతో ఉన్న ఆటో రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. దీంతో ఆటో చాలా దూరం ఎగిరిపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఏడుగురు మరణించారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
కాంకర్ జిల్లాలోని కోస్రాండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్ఎస్బీ బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. పోలీసులు కనబడడంతో...
పోలీసు ఇన్ ఫార్మర్ అనే నెపంత 28 ఏళ్ళ యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.