-
Home » Kanna Tweet
Kanna Tweet
ఇసుక కొరత : బీజేపీ పోరుబాట
November 4, 2019 / 12:49 AM IST
ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు పోరుబాటు బట్టాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తామే మొదట ఉద్యమం చేపట్టామని అంటోంది బీజేపీ. ఇసుక కొరతపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపడతామని �