Home » Kannaiah Naidu
"గేట్లు పెట్టి 40 సంవత్సరాలు పూర్తి అయింది" అని అన్నారు.
రేయింబవళ్లు పని చేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్యనాయుడు సన్మానించారు.
బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్ఠంగానే ఉన్నాయని తెలిపారు.