Home » Kanyakumari
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానంపై కాంగ్రెస్ అభ్యంతరం
కోతి పనులు అని ఊరికే అనరు. ఇటీవల కోతులు చేసే పనులు చూస్తుంటే అంతకుమించి అన్నట్లుగా ఉన్నాయి. వైన్ షాపు వద్ద కాపు కాచి మందుబాబుల చేతుల్లోంచి బీరు బాటిళ్లు ఎత్తుపోయిన కోతి గురించి విన్నాం..సెల్ ఫోన్లు ఎత్తుకుపోయి నానా రచ్చ చేసిన మర్కటాల గురించ
అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేందుకు ఉదాహరణ తాజా ఘటన. తెలియని వ్యక్తి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన ఆరో తరగతి బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. యాత్ర ప్రారంభించనున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెల్లటి దుస్తుల్లో పాల్గొంటారు. రాత్రి సమయాల్లో కంటైనర్లలోనే బస చేయనున్నార�
స్కేట్బోర్డుపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టిన కేరళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాత్ర మరో 15 రోజుల్లో పూర్తవ్వాల్సి ఉండగా, అనాస్ హజాస్ అనే యువకుడు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
ప్రేమ కొందరి జీవితాలలో సంతోషాన్ని నింపితే కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. ప్రేమించిన వాళ్లను గెలుచుకోవటం అంత తేలికైన విషయం కాదు.
కొద్ది రోజులుగా వివాదాస్పదమైన కాళీ మాత పోస్టర్ మాదిరిగా తమిళనాడులోని కన్యాకుమారిలో మరొకటి దర్శనమిచ్చింది. ఈశ్వరుడు సిగరెట్ అంటించుకున్నట్లుగా ఉన్న బ్యానర్ ను పోలీసులు గమనించారు. పబ్లిక్ ను పిలిచి దానిని అంటించిన వారిని హెచ్చరించి కాంట్�
అదృష్టం ఉండాలే కానీ మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు. లక్ష్మీ దేవి ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.
పాఠాలు చెప్పాల్సిన గురువులు వక్ర బుధ్ధితో పని చేస్తున్నారు. మహిళలు ఆడపిల్లలు అంటే ఎక్కడైనా చిన్నచూపే. చదువుకోటానికి వచ్చిన విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కాలేజ్