Home » kapil sibal
దంపతులిద్దరూ గత 15 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నందున వీరి వివాహ బంధం ముగిసిపోయినట్టేనని ఒమర్ అబ్దుల్లా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ధనామంత్రి నరేంద్రమోదీని 2024లో మరోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దాం. బిహార్లో ఉన్న 40 సీట్లకు 40 సీట్లు బీజేపీనే గెలవాలి. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2025) కూడా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్రంలో అల్లర్లు చాలా పెద్ద
బీజేపీ, ఆర్ఎస్ఎస్ల మీద సిబాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ శాఖలు తమ సిద్ధాంతాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున అన్యాయాలు జరుగుతున్నాయని సిబాల్ అన్నారు. ఇలాంటి సమస్యలపై కూడా తమ వేదిక పోరాటం �
కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్ జ్య�
సుప్రీంకోర్టులో నీకు న్యాయం లభిస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు పడ్డట్టే. సుప్రీంకోర్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న న్యాయవాదిగా నేను ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా ఒక చారిత్రాత్మక తీర్పు వెలువడినా అది తన వాస్తవికతను చేరడం చాలా కష్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం విధితమే. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చి�
ఒక పక్క దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, మరోపక్క ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని జాతీయ స్థాయి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగల నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబాల్ సమాజ్వాదీ పార్టీ తరపున రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను వెలువడ్డ కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ రికవరీ మోడ్ లోకి వెళ్లిపోయింది. పంజాబ్ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఏ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. ఈ మేరకు కాం
ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించి