Home » Kapu Politics in AP
తానొక్కడినే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాతానని, తన వెంట ఎవరూ రావొద్దని ముద్రగడ పద్మనాభం కోరారు.
జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇరువురి మధ్య చర్చకు వచ్చిన అంశాలపై జ్యోతుల నెహ్రూ మీడియాకు వివరించారు.