Home » karimnagar Dist News
మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు...
16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ను