Home » Karimnagar
జమ్మి కుంటలో పెట్రోల్ దొంగల హల్ చల్
పిల్లలకు ఎంతో ఓర్పుగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విచక్షణ కోల్పోయింది. తెలిసీ తెలియని వయసు విద్యార్థులను సహనంగా చూసుకోవాల్సిన టీచరే రెచ్చిపోయింది. చిన్నపాటి తప్పుకే కర్ర తీసుకుని విరుచుకుపడింది. గొడ్డును బాద�
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ, రేపు పొడి వా�
కరీంనగర్ జిల్లా మానేరు డ్యామ్ దగ్గర అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ పక్షి తన దేశభక్తిని చాటుకుంది. ఓ గద్ద జాతీయ పతాకాన్ని నోట కరచుకుని కాసేపు డ్యాంపై ఆకాశంలో సందడి చేసింది. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుని ముక్కుమీద వేలేసుకునే�
ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు
తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆటాపాటతో అందరినీ ఉత్తేజ పరిచిన రసమయి బాలకిషన్ తర్వాత కాలంలో ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మాన కొండూరు మండలంలో చేపలు పట్టి అందరినీ ఉత్సాహ పరిచారు.
పొలం దున్నుతుండగా శంకరయ్య ట్రాక్టర్ పై పట్టు కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ వేగంగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. 23 గంటల పాటు శ్రమించి బావిలో నుంచి ట్రాక్టర్ ను బయటకు తీశారు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామ పెద్ద చెరువు సమీపంలో నిన్న సాయంత్రం చిరుతపులి సంచరించింది.
పాదముద్రల ఆధారంగా యూనివర్సిటీలో దట్టంగా ఉన్న చెట్ల వైపు వెళ్లిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. న్యూ మిలీనియం పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అఖిల అనే బాలిక హాస్టల్లో ఉంటోంది. నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఆమె అస్వస్థతకు �