Home » Karnataka Chief Electoral Officer
శకున్రాణి (70) అనే ఓటరు రెండుసార్లు ఓటు వేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆమె ఒక్కసారే ఓటు వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నోటీసులో వి.అన్బుకుమార్ చెప్పారు.