Home » Karnataka Farmer
రైతుకు ఘోర అవమానం జరిగింది. ఇది సహించలేని ఆ రైతన్న.. "రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు" అని నిరూపించాడు.
రాజావారి చేపల చెరువు సినిమా చూసారా.. అందులో పోసాని కృష్ణమురళి తన పొలంలో చేపల చెరువులు ఎవరో దొంగిలించారని.. అందులో చేపలన్నిటినీ దొంగలెత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా తన చేపల చెరువులను వెతికి పట్టుకొని తనకు అప్పగించాలని ప�