Home » Karnataka Polls
రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడ�
రెవెన్యూశాఖ మంత్రి అశోక్ అయితే దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేతిలో కనకపురలో చిత్తుగా ఓటమి చెందారు. కనకపురలో డీకే శివకుమార్ 1,22,391 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మంత్రి అశోక్, తన సొంత ని�
కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్ను వేశారు. ఇక డీకే శివకుమార్కు మద్దతుదారులు సైతం బెంగళూరులోని ఆ�
పాత మైసరు, కిత్తూరు కర్ణాటక, కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బెంగళూరు, కరావళి ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది.
పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓట్ శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43 శాతం ఓట్లు కాంగ్రెస్ వెనకేసుకుంద�
ఇప్పటికే పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి కాస్త అటుఇటుగా ఓట్లు వచ్చాయి. కౌం
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే ఇక్కడ క
కొద్ది రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. జాతీయ హోదా వచ్చిన అనంతరం ఆప్కు ఇవే తొలి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనుచూప మేరలోనైనా కనపించకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ�
తాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ ట్విట�