Home » Karnataka Polls
ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు. అనంతరం మోదీ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రియాంక్ ఖర్గే ఆదివ�
నందిని పాల వ్యవహారం, ప్రభుత్వ పనుల్లో ప్రజాప్రతినిధులు 40 శాతం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఈ రెండు అంశాలను విపక్షాలు ఆయుధంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఎన్ఆర్సీ ద్వారా విపక్షాలని ఇరుకున పెట్టేంద
రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జేడీయూ పార్టీలపై ప్రధాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ రెండూ కుటుంబ పార్టీలేనని మోదీ విమర్శించారు. భారతదేశానికి గ్రోత్ ఇంజన్ కర్ణాటక రాష్ట్రమని, అస్థిర ప్రభుత్వం ఏర్పడట�
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో ఆయన భార్య గీతా రాజ్కుమార్ పార్టీలో చేరారు. దీంతో ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప�
కర్ణాటకలో ఏ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో మహిళా నాయకులు లేరు. పార్టీ అధినేతలంతా పురుషులే. అయితే టికెట్ల పంపిణీలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. మహిళా అభ్యర్థుల్ని పోటీలో దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయ�
224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2,427 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 184 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు ఇతరులు ఉన్నారని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక గుర్తింపు పొందిన అధికార
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ను కూడా దుర్భాషలాడిన పార్టీ కాంగ్రెస్. నన్ను కాంగ్రెస్ దుర్భాషలాడుతుందని బాబాసాహెబ్ స్వయంగా చెప్పారు. బాబాసాహెబ్ను రాక్షసుడు, దేశ వ్యతిరేకి, ద్రోహి అని కాంగ్రెస్ నేతలు పిలిచేవారు. ఇవాళ మళ్లీ వీర్ సావర్కర్న�
గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదేమైనా జరిగి�
హామీలు నెరవేర్చరని కాంగ్రెస్ పార్టీని నరేంద్రమోదీ నిందిస్తున్నారు. మీకు ఇంతకు ముందే ఇచ్చిన నాలుగు హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నెరవేరుస్తానని మాటిస్తున్నాను. మొదటి క్యాబినెట్ మీటింగులోనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్�