Home » Karnataka Polls
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను బెంగళూరులో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ప్లే చేశారు.
రాష్ట్ర ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. ఇక ఫలితాలు 13వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ సహా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వన�
నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మే 6న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ షెడ్యూల్ మార్చారు. రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నరు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షోలో ముఖ్య అతిధిగా హాజరు అవుతారు.
"మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్ను కర్ణాటక ప్రభుత్వం నిషేధి�
మతం లేకుండా రాజకీయం చేయదని అన్నారు. కన్నడ ప్రజలకు కావాల్సిన వసతులు, ఇన్నేళ్ల బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉద్ధవ్ సూచించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
బీజేపీ దాడితో కాంగ్రెస్ కొంత మెత్తబడి యూటర్న్ తీసుకుంది. తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం వివరణ ఇ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. బజరంగ్ భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చే�
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉంద�
కర్ణాటకలో కూడా రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ బొమ్మై ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇన్నేళ్లకు హిందూ సంస్థను రద్దు చేస్తామ�