Home » Karnataka Polls
జనతాదశ్ సెక్యూలర్ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో విచిత్రంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. కాగా ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం.
ప్రస్తుతం లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడిస్తోంది. అయితే సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఓట్ల విషయంలో మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుక�
చాలా మంది ముఖ్య నేతలు ఫలితాల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సీటీ రవి ముందంజలో ఉండగా.. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, సోమేశ్వర్ రెడ్డి వంటి వరు వెనుకంజలో ఉన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12గంటల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. హంగ్ ఏర్పడే అవకాశం ఉందా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉం�
రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటర్లు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 58.49 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం 2019 నాటికి 68.1 శాతానికి పెరిగింది
గతంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి, కాంగ్రెస్ పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. 2006లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశ
కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్వేర్/మెకానిజమ్ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు
మూడుసార్లు (2003, 2008, 2018) భారతీయ జనతా పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ ముందు ఢీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన రెండుసార్లు �
ఎన్నికల విషయంలో.. ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని ఓ ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్.. కర్ణాటకకు ఉంది. ఈసారైనా.. కన్నడ ఓటర్లు ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ఉంటారా? అన్న ఆసక్తి అంతటా ఉంది.