Home » Karnataka Polls
రాష్ట్రంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో 72.67 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు 13వ (శనివారం) తేదీన విడుదల కానున్నాయి
కమలం పార్టీకి చెయ్యిచ్చి, కాంగ్రెస్ పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే బీజేపీ ఏ కారణాల మీద షెట్టర్కు టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే మిగిలేలా కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న�
చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి.
రాష్ట్రంలోని ఆరు ప్రధాన ప్రాంతాలైన.. పాత మైసూర్ (64 స్థానాలు), బాంబే కర్ణాటక (50 స్థానాలు), హైదరాబాద్ కర్ణాటక (40 స్థానాలు), బెంగళూరు (28 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక (23 స్థానాలు), కోస్టల్ కర్ణాటక (19 సీట్లు)లలో అతి చిన్న ప్రాంతమైన కోస్టల్ కర్ణాటకలో మాత్రమే బ�
ఎన్నికల ప్రక్రియలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చాలా ప్రధానమైనవి. సాధారణంగా ప్రిపోల్ను ఎన్నికల ముందు నిర్వహిస్తారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ని ఎన్నికలు జరిగే రోజే నిర్వహించడం గమనార్హం. పోలింగ్ బూత్లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు �
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బావ ఇటీవల జేడీఎస్లోకి చేరారు. ఆయనకు ఉత్తర మంగళూరు నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. అయితే పోలింగ్ నేపథ్యంలో బావ మద్దతుదారులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు కారులో డబ్బులు తీసుకొచ్చారని ఆరోపిస్తూ కాంగ్రె
నేడే కర్ణాటక అంసెబ్లీ ఎన్నికల పోలింగ్
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భం లేదా కంటెంట్ గురించి కోర్టుకు చెప్పలేదని పేర్కొన్నారు. "ఎవరైనా తాము ప్రధానంగా మతం ఆధారిత రిజర్వేషన్కు వ్యతిరేకమని చెబితే,
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. 13వ తేదీన ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్