Home » Karnataka Polls
డీకే శివకుమార్, సిద్ధరామయ్య సైతం పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారని, అయితే ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్ల కంటే దిగువకు పడిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. తీవ్ర నిరాశలో.. ఇప్పుడు బ�
కర్ణాటక శాసన సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 24న బొమ్మై ప్రభుత్వం చేసిన ప్రకటనలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. వారికి ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లలో రెండు శాతాన్ని వొక్కళిగ�
డీకే శివకుమార్ ఆలస్యంగా వచ్చారు. అందుకే ఆయనను మీడియా బాయ్కాట్ చేసింది. అందుకు బహిరంగంగానే మీడియాపై బెదిరింపు చేస్తున్నారు. ఆసలస్యంగా రావడం ఆయనకు ఇది కొత్త కాదు. ముందు ఆయన తీరు మార్చుకోవాలి
పార్టీ పార్లమెంటరీ కమిటీలో యడియూరప్పకు స్థానం కల్పించడంపై సముఖంగానే ఉన్నారన్న ప్రశ్నపై ‘‘ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. సొంత పార్టీ నుంచి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఆయనకు పార్టీని వీడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు’’ అని డీకే శివకుమ�
కర్ణాటకలోని రాజకీయ నాయకులు మైసూర్ మాజీ పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా కర్ణాటక రాజకీయాలు టిప్పు సుల్తాన్ చుట్టే తిరుగుతున్నాయి. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా
వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే టికెట్ రాని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది వంటి వారికి టికెట్ నిరాకరించారు. దీంతో వారు కాంగ�
ఈలోగా తనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించాలంటూ ఈపీఎస్ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. తన పార్టీ పదవికి ఎన్నికల సంఘం అంగీకారం లభిస్తే కర్ణాటకలో పోటీ చేయనున్న అభ్యర్థికి బీఫారం జారీ చేయడంలో ఎలాంటి అడ్డ
ప్రజాస్వామ్యంలో తమకు సేవ చేసేవారిని ప్రజలే ఎన్నుకుంటారని, ఆశిస్సులు ఇవ్వడానికి నరేంద్రమోదీ ఏమీ దేవుడు కాదని సిద్ధూ అన్నారు. ఈ విషయమై గురువారం ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని నడ్డాకు సిద్ధరామయ
సీనియర్లెవరికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చోటు లభించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశి థరూర్, కొద్ది రోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వంటి నేతలకు ఇందులో చోటు లభ�
లీడర్లు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన అది ఓటర్ల మీద ప్రభావం చూపిందని, లింగాయత్ ఓటర్లు 101 శాతం తమ పార్టీతోనే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా రోజుల క్రితమే ఎలక్టోరల్ రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. పార్టీలో మాత్రం కీలకంగానే ఉన�