Home » Karnataka Rathna
దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుని ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రజినీకాంత్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
పునీత్ రాజ్కుమార్ విగ్రహాన్ని కూడా ఈ వేడుకలలో భాగంగా ఆవిష్కరించనున్నారు. పునీత్ రాజ్కుమార్ 21 అడుగుల ఫైబర్ విగ్రహాన్ని మన తెనాలిలోని తయారు చేయించారు. తెనాలికి చెందిన శిల్పులు...........
నవంబర్ 1న కర్ణాటక రత్న అవార్డుని కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులకి అందచేయనున్నారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభని కూడా నిర్వహించనున్నారు. దీనికి అధిక సంఖ్యలో...............
కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్కుమార్ కి ఆయన మరణానంతరం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించాలని నిర్ణయించినట్టు సీఎం బస్వరాజు బొమ్మై వెల్లడించారు. కన్నడ సినీ