Home » karnataka
ప్రయాణీకులను దింపి వేసిన అనంతరం బస్సు సిందగి బస్సు డిపోకు వెళ్తోంది. ఖాళీ బస్సు సిందగి నగరంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే మురిగెప్ప గుండెపోటు వచ్చింది.
కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భా�
ఇందులో ఆరుగురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రులు ఉన్నారు. ఇందులో సుమారు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమానర్హం. మంత్రుల్లో బి.నాగేంద్రపై అత్యధికంగా 42 క్రిమినల్ కేసులు
కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని హామీ ఇచ్చాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అని ఏదీ చూడము. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా వెంటనే నిషేధం విధిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భజరంగ్దళ్, ఆర్ఎస్ఎస
మంత్రి పదవుల పందారాల్లో గ్రూపు రాజకీయాలు శాంతింపజేసి మంత్రాంగం చేసిన పదవులను కట్టబెట్టటం కాంగ్రెస్ లో ఆనవాయితీగా జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అఖండ విజయం సాధించినా మంత్రి పదవుల కోసం లాబీయింగులు, డిమాండ్లు కొనసాగుతున్నాయి.
సోనియా, రాహుల్ ను సిద్ధరామయ్య ఇవాళ ఉదయం కలిస్తే, శివకుమార్ సాయంత్రం కలిశారు.
హిజాబ్, హలాల్, గోహత్య వంటి చట్టాలపై ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. “కొన్ని అంశాలు సమాజంలో చట్టానికి, పోలీసులకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వాటికి బ్రేక్ వేయాలి’’ అని �
ఆ సమయంలో అక్కడే ఉన్న మంజునాథ్ సహచరుడు ఘటనను కెమెరాలో రికార్డు చేశాడు. హిరేమత్ మంజునాథ్ను చెంపదెబ్బ కొట్టడం, అతనిపై నిరంతరం దెబ్బలు వేయడం, బెదిరించడం వీడియోలో చూడొచ్చు. మరో అధికారిపై కూడా హిరేమత్ చెప్పు విసిరాడు
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల ఫైలుపై సిద్ధరామయ్య సంతక
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్ కలుషితమైందన్నారు. అన్నట్