కాగినేలే మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరానందపురీ స్వామీజీ వేదికపై మాట్లాడుతుండగా ఆయన చేతి నుంచి మైకును లాగేసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై. నిన్న ఈశ్వరానందపురీ స్వామీజీతో కలిసి ఓ కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. ఈ సం
కర్ణాటక రాజకీయాల్లో బీఆర్ఎస్ చిచ్చు
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ మండిపడ్డారు. సిద్ధరామయ్య చేసిన చౌకబారు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో భాగం కాదని వ్యాఖ్యానించారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు మోదీ వ్యక్తిత్వం ఏంటో తెలుసన
డిసెంబర్ 14 వరకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 47.97 లక్షల మంది విద్యార్థుల్లో 38.37 లక్షల మంది విద్యార్థులు గుడ్లు, 3.37 లక్షల మంది అరటిపండ్లు, 2.27 లక్షల చికెన్ను ఇష్టపడ్డారని స్వయంగా ప్రభుత్వ విద్యాశాఖ వెల్లడించింది. అయితే ప్రభు�
అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చేశారు. కానీ మిగతా వారిలాగ నోరు జారి వ్యాఖ్యానించారని చెప్పలేం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఆయన నిండు బహిరంగ సభలో చేశారు. పైగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 3 వేల రూప
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
కనీసం రూ.29,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. మద్యం తాగేందుకు ఇంతకుముందు ఉన్న 21 ఏళ్ల అర్హత వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణ�
తమది ఓటు బ్యాంకు ప్రభుత్వం కాదని, అభివృద్ధి పనులు చేసే ప్రభుత్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు) అంటే రెట్టింపు సంక్షేమమని మోదీ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా క�
‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అబ్దుల్ కలామ్ చెప్పిన మాటల్ని నిజం చేసి తన కలల్ని సాకారం చేసుకుంది ఓ దినసరి కూలి కూతురు. పేదరికం తన కలలకు అడ్డుకాదని నిరూపించి కేవలం 25 ఏళ్లకే న్యాయమూర్తి అయ్యింది ఓ నిరుపేద కూతురు ‘గాయత్రి’.
ఇక ఈ ఎన్నికల నిమిత్తం తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని నాలుగు దిక్కుల నుంచి బీజేపీ రథయాత్రలు ప�