Home » karnataka
బీజేపీకి అంగ, అర్ధ బలాలు.. సంస్థాగత నిర్మాణం ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఏమాత్రం క్యాడర్ బలంలేని తమిళనాడు, కేరళల్లో ఎలా గెలుస్తుందనేది పొలిటికల్ అనలిస్టులకు కూడా అంతుబట్టడం లేదు.
ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు నుంచి శక్తి గ్యారెంటీ, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు నుంచి, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే సిద్ధరామయ్య సొంత నియోజకవర�
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షుడినయినప్పటికీ ఎన్నికల్లో తన ఇష్టమైన స్థానం నుంచి పోటీ చేసే విషయం కూడా తన చేతుల్లో ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్న నివేదికల మధ్య “రాష్ట్ర ప్రతిష్టకు తిరోగమనం” కలిగించే అన్ని ఉత్తర్వులు, బిల్లులను సమీక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిన కొద్ది రోజుల తరువాత మంత
ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది
ఎనిమిదేళ్ల క్రితం మా ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయల ఖర్చుతో కులగణన సర్వే చేశాము. వాటిని ఇప్పుడు అమలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇటీవల అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపించిన వేళ హడావుడిగా రిజర్వేషన్లు పెంచి జిమ్మిక్కులు చేసింది
బీజేపీ చిమ్ముతున్న విద్వేషాన్ని ఓడించి, ప్రేమను పంచుతామని రాహుల్ అంటున్నారు.
బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గాలులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తాయని....