Home » karnataka
తండ్రి నుంచి కూతురికి పోలీస్ స్టేషన్ బాధ్యతలు..ఓ తరం నుంచి మరో తరానికి బాధ్యతలు అప్పగించిన అరుదైన ఘటన మండ్యాలో చోటుచేసుకుంది.
విద్యలో గుణాత్మకత, నైపుణ్యత విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన.. బోధనలతోపాటు విద్యార్థులకు నైపుణ్యత ముఖ్యమని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు.
మహిళల రద్దీ వల్ల విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళలు బస్సుల్లో నిండిపోవడంతో విద్యార్థులకు చోటు దొరకడం లేదు, అలాగే స్టాపులు ఎక్కువ కావడంతో సరైన టైంకు విద్యాలయాలకు వెళ్లలేకపోతున్నారట.
కెబి హెడ్డేవార్, సావర్కర్లకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించేందుకు ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం గురువారం ఆమోదించింది.
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గత నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత.. గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించనున్నట్ల
వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము
దళిత నాయకులంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అ�
అలాగే భారత పౌరుడిని తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అన్నారు. మంగళూరు పోలీసులు కూడా సరైన విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటూ విచారణను జ�
గాలి జనార్ధనరెడ్డికి సీబీఐ షాక్
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి