Home » karnataka
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది
అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, కేవలం ఒకే ఒక రోజు తన నియోజకవర్గంలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. డీకేకు కూడా అధిష్టానం ఆశీస్సులు దొరికే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు
విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
కర్ణాటక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా మాత్రమే పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది. మిగతా సంస్థలు..
కౌన్బనేగా కర్ణాటక సీఎం
కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ మెజార్టీ ఇవ్వలేదు.
Karnataka: ఇదే నిజమైతే ఇక రా.గా (రాహుల్ గాంధీ) తిరుగులేని నేతగా అవతరించే అవకాశం ఉందా?
Priyanka Gandhi Vadra: బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేసిందో, వాటిని ప్రజలు ఎలా తిప్పికొట్టారో ప్రియాంక చెప్పారు.
రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున�