Home » karnataka
ఆర్టీసీ బస్సులో ఓ గర్భిణి ప్రసవించింది. పురిటి నొప్పులతో విలవిల్లాడిపోతున్న గర్భిణికి కండక్టర్ డాక్టర్ గా మారి ప్రసవం చేసారు.
దక్షిణ కర్ణాటకలో రాజకీయంగా అత్యంత పట్టున్న వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. ఇక మధ్య కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో విస్తృతంగా ఉన్న వునుకబడిన సామాజికవర్గమైన కురుబ వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య.
వాస్తవాలను దృష్టిలో పెట్టకుని తమ నాయకుడినే కర్ణాటక సీఎం పదవికి ఎంపిక చేయాలని ఆ మహాసభ కోరింది.
డీకే శివకుమార్ (DK Shivakumar) కి ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు, పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది.
డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేసులో...
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను డీకే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 135 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సీఎంను నియమించే విషయం పార్టీ హైకమాండ్కి ఇచ్చారని అన్న ఆయన కర్ణాటకను కాంగ్రెస్కి అందించడమే తన లక్ష్యమని, తాను ఆ పని పూర్తి చేశానని, తనకంటూ ప్రత్యేక �
ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశానికి సంబంధించిన నివేదికను ముగ్గురు సభ్యుల పరిశీలకుల బృందం సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నట్లు సమాచారం. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మ
ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పి�
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది